telugu navyamedia

ట్రెండింగ్

లవ్ ఎఫైర్ : కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు

Vasishta Reddy
కడప జిల్లా రాయచోటిలో దారుణం చోటచేసుకుంది. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్ళితే…ప్రేమ వ్యవహారం యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని

నేడు నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన..

Vasishta Reddy
నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. మిర్యాలగూడ లోని బంగారు

జూలై 16 బుధవారం దినఫలాలు : ఆరోగ్యం, దూర ప్రయాణాలు

Vasishta Reddy
మేషం : మీ మాటతీరు, పద్ధతులను మార్చుకోవలసి ఉంటుంది. గృహంలో మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సతీసమేతంగా

మారని బ్రతుకులు..తీరని రుణాలు

Vasishta Reddy
ప్రతి నిత్యం ఆకలిదప్పుల పోరాటంలో అలసిన బ్రతుకులు మావి గమ్యం తెలియని నడకలు మావి తరాలు మారినా తలరాతలు మారని జీవితాలు మావి..   జానెడంత పొట్ట

రోజూ ఉదయం ”కాఫీ, టీ”ల కంటే ఒక గ్లాసు మజ్జిగ తాగితే… ఎన్నో లాభాలు

Vasishta Reddy
సాధారంగా చాలా మందికి నిద్రలేవగానే కాఫీలు, టీలు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు మజ్జిగ

కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం : స‌ర్పంచ్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ‌ వేత‌నం పెంపు

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్రంలోని   స‌ర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌర‌వ వేత‌నాల‌ను 30 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెలువ‌రించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్స్‌/స‌హాయ‌కులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్‌,

తెలంగాణ‌లో స్కూళ్ల వేస‌వి సెల‌వులు పొడిగింపు

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. తెలంగాణ సర్కార్ ఎంత కటిన నిర్ణయాలు తీసుకున్న కరోనా మహమ్మారి

తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య

ఏపీ కరోనా అప్డేట్ : తగ్గుతున్న కేసులు

Vasishta Reddy
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 18 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను

రోజువారి కూలీలకు కెసిఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్

Vasishta Reddy
రోజువారి కూలీలకు శుభ వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కూలీలకు కనీస వేతనాన్ని పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన లక్ష్మణ్

Vasishta Reddy
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఇవాళ మర్యాదపూర్వకంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను కలిశారు. బిజెపి, తెలంగాణ ప్రజల