కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియన్ మైకేల్ జాక్సన్గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా… హీరోగానూ
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్10న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. వినాయక చవితి రోజు రాత్రి ఎనిమిది గంటలకు సాయితేజ్ కేబుల్ బ్రిడ్జ్-ఐకియా
సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ తుదిశ్వాస విడిచారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు కొసనా ఈశ్వరరావు. వయసు 84
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టన బాలీవుడ్ సుందరి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ముంబై మెట్రోపాలిటన్ కోర్టు కుంద్రాకు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం
టాలీవుడ్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ