telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఏపీలో పదోతరగతికి మళ్లీ మార్కుల విధానం

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ జీవో 55

ఏపీ సీఎం జగన్- భారతి దంపతుల 25 వ వివాహ వార్షికోత్సవం

navyamedia
ఈరోజు ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ – వైఎస్‌ భారతి దంపతులు 25 వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. 1996 ఆగస్టు 28న వీరి వివాహం ఘనంగా

ఏపీలో 1,515 కొత్త కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 68,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా

ఏపీ కరోనా అప్డేట్స్‌

navyamedia
ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ప్ర‌తిరోజూ వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఇక విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించిన త‌రువాత ఈ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. ప్రతిరోజూ

తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదం

navyamedia
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. ఎవరికి వారే తమ తమ వాటాల కోసం పట్టుబడుతున్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశాలకు హాజరుకాని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌

సీఎం జగన్‌ స్పెషల్‌ టూర్‌.. కారణం ఏమిటంటే!

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోషన్ రెడ్డి ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సీఎం బాధ్యతలు.. ఇదే సమయంలో ఫ్యామిలీకి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తారు. జగన్‌… ప్రతిపక్ష నేతగా

ఏపీలో స్కూళ్లు, కాలేజీల ఫీజులు ఖరారు

navyamedia
ఏపీలో విద్యాసంవత్సవరం మొదలు కావడంతో స్కూళ్లు, కాలేజీలు తీసుకోవాల్సిన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రైమరీ స్కూళ్లు, హై స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ప్రాంతాల వారీగా

పెళ్లి ఇంట తీవ్ర విషాదం..

navyamedia
ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం గార్లదిన్నె దగ్గర మినీ ట్రక్‌ నుంచి జారిపడి నలుగురు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో

అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ

navyamedia
అగ్రిగోల్డ్‌ డిపాజిట్లరకు కాసేపటి క్రితమే నగదు జమ చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… దాదాపుగా 7లక్షల పైచిలుకు డిపాజిటర్లకు

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి

navyamedia
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

ఏపీ స్కూళ్ళలో కరోనా కలకలం

navyamedia
కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వారం రోజుల క్రితం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రైవేట్‌, కార్పోరేట్ స్కూళ్ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను నిర్మించ‌డంతో అందులో

టంగుటూరి ప్రకాశం పంతులుకు జగన్‌ నివాళి

navyamedia
నేడు సోమవారం (ఆగస్టు23) ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌