ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 55
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించిన తరువాత ఈ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. ప్రతిరోజూ
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. ఎవరికి వారే తమ తమ వాటాల కోసం పట్టుబడుతున్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశాలకు హాజరుకాని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోషన్ రెడ్డి ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సీఎం బాధ్యతలు.. ఇదే సమయంలో ఫ్యామిలీకి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తారు. జగన్… ప్రతిపక్ష నేతగా
ఏపీలో విద్యాసంవత్సవరం మొదలు కావడంతో స్కూళ్లు, కాలేజీలు తీసుకోవాల్సిన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రైమరీ స్కూళ్లు, హై స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ప్రాంతాల వారీగా
ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం గార్లదిన్నె దగ్గర మినీ ట్రక్ నుంచి జారిపడి నలుగురు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో
అగ్రిగోల్డ్ డిపాజిట్లరకు కాసేపటి క్రితమే నగదు జమ చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… దాదాపుగా 7లక్షల పైచిలుకు డిపాజిటర్లకు
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల క్రితం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడంతో అందులో
నేడు సోమవారం (ఆగస్టు23) ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్