telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

25 మంది సైన్యంతో … ఏపీసీఎం జగన్..

jagan

ఏపీసీఎం అనేక కసరత్తుల తరువాత మొత్తానికి మంత్రివర్గం ఖరారయింది. జగన్ కేబినెట్‌లో 25 మందికి స్థానం కల్పించారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తూ మంతివర్గాన్ని ఏర్పాటుచేశారు వైఎస్ జగన్. ఉదయం 11.49 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సచివాలయంలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రుల జాబితా
1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
3.మేకపాటి గౌతమ్ రెడ్డి
4.బాలినేని శ్రీనివాస్ రెడ్డి
5.దాడిశెట్టి రాజా
6.అవంతి శ్రీనివాస్
7.ఆళ్ళ నాని
8.కొడాలి నాని
9.బొత్స సత్యనారాయణ
10.ధర్మాన కృష్ణ దాస్
11.పిల్లి సుభాష్ చంద్రబోస్
12.కే.కన్నబాబు
13.పుష్పశ్రీ వాణి -విజయనగరం
14.పేర్ని నాని
15.బాలరాజు
16.ప్రసాదరాజు
17.కొలగట్ల వీరభద్రస్వామి
18.అంజద్ భాషా
19.పినిపె విశ్వరూప్
20.ఆళ్ల రామకృష్ణారెడ్డి
21.తానేటి వనిత
22.చెరుకువాడ రంగనాథరాజు
23.వెల్లంపల్లి శ్రీనివాస్
24. మేకతోటి సుచరిత
25. మోపిదేవి వెంకటరమణ

స్పీకర్‌గా తమ్మినేని (కళింగ-బీసీ)
డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి (బ్రాహ్మణ)

Related posts