telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీలో చేరనున్న గంటా.. ముహూర్తం ఫిక్స్!

Ganta srinivas tdp

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చేరికపై విస్తృత ప్రచారం జరుగుతున్నాప్పటికీ తేదీపై స్పష్టత లేదు. ముందుగా ఆగస్ట్ 15 అన్నారు. ఆ తర్వాత 9న అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి తాజాగా 1 16వ తేదీని ఫిక్స్ చేశారు.

రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో గంటా వైసీపీలో చేరనున్నారు. ప్రస్తుతానికి వైసీపీ మద్దతుదారుడిగా గంటా కొనసాగగా, ఆయన వర్గానికి చెందిన పలువురు కూడా వైసీపీ కండువాలు కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

Related posts