యూఏఈ ఈ నెల 4 న ప్రారంభమైన ఉమెన్స్ టీ 20 ఛాలెంజ్ ఈ రోజుతో ముగుస్తుంది. ఈ లీగ్ లో నేడు హర్మన్ప్రీత్ కౌర్ న్యాయకత్వంలోని సూపర్నోవాస్ అలాగే స్మృతి మందాన కెప్టెన్సీ లోని ట్రయల్బ్లేజర్స్ జట్ల మధ్య జరుగుతుంది. కరోనా కారణంగా ఈ టోర్నీలో కేవలం మూడు జట్లతో మూడు లీగ్ మ్యాచ్ లు మాత్రమే నిర్వహించారు. అందులో ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించింది. కానీ నెట్ రన్ రేట్ కారణంగా మిథాలీసేన ఫైన్సల్స్ లో అడుగు పెట్టలేదు. అయితే ఇప్పటికే రెండుసార్లు టైటిల్ అందుకున్న సూపర్నోవాస్ ఇప్పుడు మూడోసారి కప్ అందుకొని హాట్రిక్ కొట్టాలని చూస్తుంటే తమ మొదటి టైటిల్ కోసం ట్రయల్బ్లేజర్స్ ప్రయత్నిస్తుంది. ఈ ఫైన్సల్ మ్యాచ్ ఈ రోజు షార్జా వేదికగా జరగనుంది. అయితే ఇంతకముందు ఈ రెండు జట్లు లీగ్ దశలో ఎదురుపడినప్పుడు సూపర్నోవాస్ విజయం సాధించింది. ఈ జట్టులోని బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా ”జయంగాని” సూపర్ ఫామ్ లో ఉంది. తాను ఆడిన రేడు మ్యాచ్ లలో 111 పరుగులు సాధించింది. ఇది ఇందులో విజయం ఎవరు సాధిస్తారు అనేది చూడాలి.
previous post
next post
విద్యార్థులు వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరం…