తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .
ఉచిత దర్శనం కోసం 02 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 8 గంటల సమయం పడుతుంది.
300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-4 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,048.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,838.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 4 కోట్లు.

