నగరి ఎమ్మెల్యే రోజా అంటే తెలియని వారుండరు. ఎందుకంటే రోజా… ఎమ్మెల్యేగానే కాకుండా సినీ పరిశ్రమ ద్వారా ఎంతో ఫేమస్. ప్రస్తుతం జబర్దస్త్ షోలో జడ్జిగా అందరినీ
వైసీపీ నాయకులు, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. ఆయన వైసీపీ పార్టీ తరఫున గెలిచి… ఆ పార్టీ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తారు.
తెలంగాణలో ఇటీవలే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయాన్ని సాధించింది. తాజాగా నాగార్జున సాగర్ ఉప
ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచడంలో వైసీపీ సక్సెస్ అయిందని, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో హోదా అంశాన్ని టీడీపీ చంపే ప్రయత్నం చేసిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు. జీఎస్టీ వసూళ్లపై తొలిసారిగా కేంద్రంపై తగ గళమెత్తారు. జీఎస్టీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి మినహాయింపు ఇవ్వాలని రాజ్యసభలో ప్రభుత్వానికి
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అటు విశాఖ స్టీల్ ఉద్యమానికి ఇప్పటికే తెలంగాణ కీలక
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ దుమ్మురేపుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 90 శాతంపైగా మున్సిపాల్టీలను వైసీపీ
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ దుమ్మురేపుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 55 మున్సిపాల్టీలను వైసీపీ దక్కించుకుంది.