వైసీపీ లో మరో విషాదం నెలకొంది. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం వైసీపీ డా. వెంకట సుబ్బయ్య ఇవాళ ఉదయం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. ఇటీవలే హైదరాబాద్ లో చికిత్స తీసుకోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత.. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం మళ్ళీ అనారోగ్యంకు గురైన ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య.. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మృతి పట్ల.. వైసీపీ నాయకులు సంతాపం తెలిపారు.
previous post
next post