వరంగల్ ఎల్బీనగర్లో దారుణం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున సొంత తమ్ముడే అన్న కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అన్న సహా ముగ్గురు మృతి చెందగా,
ఈనెల 20న సిద్దిపేట, కామారెడ్డి, 21న వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్మాణమైన సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రారంభిస్తారు.
వరంగల్ సెంట్రల్ జైల్ తరలింపుకు సర్వం సిద్ధమైంది. కేంద్ర కారాగారం స్థలాన్ని , వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. జైలు ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ
సీఎం కేసీఆర్ పై విజయశాంతి మరోసారి ఫైర్ అయ్యారు.”కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015
తెలంగాణ సిఎం కెసిఆర్ దూకుడు పెంచారు.మొన్నటి రోజున గాంధీ ఆస్పత్రిలో సిఎం కెసిఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో కోవిడ్ బాధితులను ఆయన పరామర్శించారు. తాజాగా
వరంగల్ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న నాగార్జున సాగర్ ఎన్నికల్లో జనారెడ్డిని ఎలాగైనా గెలిపించాలనే.. ధీమా తో కాంగ్రెస్
అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపలను, ప్రారంభోత్సవాల కోసం వరంగల్ వెళ్లిన కేటీఆర్ను ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారు.. మొదట కాజీపేట్ మండలం రాంపూర్ గ్రామంలో రోజు వారీ నీటి సరఫరాను
తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం లేదని మనస్తాపం చెందిన కేయూ విద్యార్థి పురుగుల మందు తాగి