telugu navyamedia

update

‘హరి హర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్

navyamedia
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షణ్‌లో తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. ఈ

ఏపీలో కొత్తగా 1,178 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 54,970 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 1,178 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 204 కేసులు నమోదు

రామ్‌చరణ్‌ – శంకర్‌ మూవీ అప్డేట్‌

navyamedia
  మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్- స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌ లో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ

ఇండియా కరోనా అప్డేట్స్‌.. కొత్తగా 31,222 కేసులు

navyamedia
ఇండియా లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. తాజాగా దేశంలో 31,222 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల

ఏపీలో ఈరోజు 739 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,594 శాంపిల్స్‌ పరీక్షించగా.. 739 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో నలుగురు చొప్పున, నెల్లూరు, కృష్ణా

పవన్‌ కళ్యాణ్‌ -హరీష్‌ శంకర్‌ మూవీ అప్డేట్‌

navyamedia
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్‌ హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి

థియేటర్‌లోనే ‘రొమాంటిక్‌’

navyamedia
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. సొంత బ్యానర్ పై పూరి నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ పాదూరి దర్శకుడిగా వ్యవహరించాడు.

‘మహాసముద్రం’ ఒడ్డున అదితి రావు హైదరి

navyamedia
‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్‌ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న రెండోవ చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా నటిస్తున్నారు. అదితి రావు హైదరి – అను

ఏపీ ‘కరోనా’ అప్డేట్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 59,566 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,378 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

navyamedia
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గినట్టే తగ్గి.. ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా

ఏపీ కరోనా అప్డేట్స్‌.. కొత్తగా 1,186 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

పెందుర్తి కేసు : ఇంకా మృతదేహాలకు పూర్తి కానీ పోస్ట్‌మార్టం…

Vasishta Reddy
తన కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అప్పల రాజుతో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంటేనే పోస్ట్‌మార్టానికి అంగీకరిస్తామని అంటున్నాడు బాధితుడు విజయ్‌,