‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న రెండోవ చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా నటిస్తున్నారు. అదితి రావు హైదరి – అను
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువ జంటగా నటించిన ‘ఎఫ్సీయూకే’ (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) చిత్రం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు