ప్రఖ్యాత గాంచిన శ్రీవారి తిరుమల దేవస్థానం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఎందుకంటే మన దేశంలోనే కాకుండా.. ఇతర దేశంలోనూ శ్రీవారికి భక్తులున్నారు. ఆ ఏడుకొండల స్వామి
తిరుమలలో ప్రశాంతంగా సేదతీరుతున్నారు. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కూమార్. మూడు రోజులుగా తిరుమలలోనే మకాం వేసి స్వామివారిని దర్శించుకుంటూ కుటుంభసభ్యులుతో కాలక్షేపం చేస్తున్నారు. పని ఒత్తిడి
కరోనా కారణంగా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యానికి దూరమయ్యారు భక్తులు.. ఆ తర్వాత వచ్చిన సడలింపులతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు దేవాలయాలకు వెళుతున్నారు.
తిరుమల వెంకటేశ్వర స్వామిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శనం చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో
ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లను రాతి విగ్రహాలతో పోల్చి… హిందువులను ఆవమానించేటువంటి సిపిఐ నేత
చిత్తూరు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పాకల మండలం నేండ్రగుంట సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరగగా… అక్కడిక్కడే ముగ్గురు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉద్యమంలా కొనసాగుతోంది. ప్రముఖుల హీరోల నుంచి రాజకీయవేత్తల వరకు అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. దైవాంశ సంభూతమైన ప్రకృతిని
వేద విశ్వ విద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రికి టీటీడీ చైర్మన్ రిక్వెస్ట్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ( టిటిడి) ఆధ్వర్యంలో
ఏపీని వరుస తుఫాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంచనా వేయలేని పంటనష్టం జరిగింది. ప్రస్తుతం బురేవి తుఫాన్ ఎఫెక్ట్తో దక్షిణ కోస్తా,
చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్వించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో ఏపీ
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏపీకి రానున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్ధం ఈ నెల 24న తిరుమలకు రాష్ట్రపతి రానున్నారు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్