telugu navyamedia

Telugu News Updates

అమరావతి జేఏసీ కార్యాలయం ప్రారంభం

vimala p
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 250 రోజులకు చేరుకొంది. దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదుగా జరిగాయి.

‘నేతన్న నేస్తం’ అందరికీ అమలు చేయాలి: నారా లోకేశ్

vimala p
ప్రతి నేత కార్మికునికి ‘నేతన్న నేస్తం’ కింద రూ.24 వేలు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్

ఏపీలో కరోనా మరణమృదంగం..24 గంటల్లో 93 మంది మృతి

vimala p
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది మరణించారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో

కార్పొరేట్ ఆస్పత్రుల కంటే దీటుగా ఈఎస్ఐ: కిషన్‌రెడ్డి

vimala p
ఈఎస్ఐ ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం రోగులతో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా హైద్రాబాద్ సనత్‌నగర్

ట్రంప్ అబద్ధాల కోరు..సోదరి బ్యారీ విమర్శలు!

vimala p
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆయన సోదరి మరియాన్నే బ్యారీ గతంలో చేసిన విమర్శలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ ఓ అబద్ధాల కోరు అని,

సీఎం జగన్ పచ్చి మోసకారి: కేశినేని ఫైర్

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ పచ్చి మోసకారని కేశినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ పూర్తిగా వైఫల్యం

ఇటలీలో మళ్లీ ఉద్ధృతమైన కరోనా.. 24 గంటల్లో 1000 కేసులు

vimala p
కరోనా వ్యాప్తి ప్రారంభమైన తొలిరోజుల్లో ఇటలీలో తీవ్రంగా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అక్కడ 2.57 లక్షల కరోనా కేసులు రాగా, 35 వేల మంది

మాజీ ఎమ్మెల్యే కుమారునికి సీఎం జగన్ ఫోన్

vimala p
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన 1994, 2004లో శాసనసభ్యుడిగా గెలిచారు. ఒక దఫా ఇండిపెండెంట్ గా,

నన్ను మోసం చేశాడు..సీఎం అయ్యాడు: మోహన్ బాబు

vimala p
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వినాయకచవితి సందర్భంగా ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా తాను

విజయసాయి ట్వీట్ కు బుద్ధా వెంకన్న కౌంటర్

vimala p
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి 23 ఏళ్లయింది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. విజయసాయి ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా

ఏపీ సర్కారుపై కేంద్రానికి రఘురామకృష్ణరాజు లేఖ

vimala p
ఏపీ సర్కారు నిర్మాణాలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర సాంస్కృతిక శాఖకు లేఖ రాశారు. విశాఖలో చారిత్రక ప్రదేశాల్లో నిర్మాణాలు చేపడుతోందని లేఖలో పేర్కొన్నారు. ఆ నిర్మాణాలను

సినీ షూటింగులకు కేంద్రం అనుమతి!

vimala p
కరోనా దెబ్బకు దేశంలోని ఎన్నో రంగాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం షూటింగులు ప్రారంభమైనా కరోనా కేసులు వస్తుండడంతో అవి నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో