ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది మరణించారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో
ఈఎస్ఐ ఆస్పత్రిలోని ఐసోలేషన్ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు. అనంతరం రోగులతో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా హైద్రాబాద్ సనత్నగర్
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ పచ్చి మోసకారని కేశినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ పూర్తిగా వైఫల్యం
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన 1994, 2004లో శాసనసభ్యుడిగా గెలిచారు. ఒక దఫా ఇండిపెండెంట్ గా,
ఏపీ సర్కారు నిర్మాణాలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర సాంస్కృతిక శాఖకు లేఖ రాశారు. విశాఖలో చారిత్రక ప్రదేశాల్లో నిర్మాణాలు చేపడుతోందని లేఖలో పేర్కొన్నారు. ఆ నిర్మాణాలను
కరోనా దెబ్బకు దేశంలోని ఎన్నో రంగాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం షూటింగులు ప్రారంభమైనా కరోనా కేసులు వస్తుండడంతో అవి నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో