telugu navyamedia

Amaravati JAC Office Farmers AP

అమరావతి జేఏసీ కార్యాలయం ప్రారంభం

vimala p
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 250 రోజులకు చేరుకొంది. దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదుగా జరిగాయి.