telugu navyamedia

Telugu News Updates

గంగూలీ సోదరుడికి కరోనా..హోం క్వారంటైన్‌లోకి దాదా!

vimala p
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ కుటుంభంలో కరోనా వ్యాపించింది. గంగోలి సోదరుడు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) కార్యదర్శి స్నేహాశీష్‌ గంగూలీకి కరోనా

అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?: నారా లోకేశ్

vimala p
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత బాలినేని స్టిక్కర్ తో ఉన్న కారులో డబ్బు పట్టుబడటాన్ని ఆయన

పట్టుబడ్డ డబ్బుపై ఎమ్మెల్యే బాలినేని వివరణ

vimala p
చెన్నై సమీపంలో ఓ కారులో రూ. 5 కోట్లు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ కారుపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ స్టిక్కర్ ఉండటంతో ఇది వైసీపీ

ఇన్ఫోసిస్ రికార్డు స్థాయి లాభాలు..15 శాతం పెరిగిన ఈక్విటీ!

vimala p
కరోనా వైరస్ ప్రభావంతో వివిధ రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా ఇన్ఫోసిస్ మాత్రం లాభాల బాటలో నడుస్తోంది. ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్, ఊహించిన దానికన్నా మెరుగైన

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం.. బయటకు రావద్దని బీఎంసీ హెచ్చరికలు

vimala p
ఎడతెరపీలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంబై వాసులకు తాజాగా వాతావరణ శాఖ  మరో హెచ్చరిక చేసింది. రాగల

దేనిని కూల్చాలన్నా జగన్ చేతిలోనే రిమోట్‌: యనమల

vimala p
వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దేనిని కూల్చాలన్నా రిమోట్‌ కంట్రోల్ ముఖ్యమంత్రి

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

vimala p
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..రూ. 32 లక్షల హుండీ ఆదాయం

vimala p
లాక్ డౌన్ లో సడలింపులివ్వడంతో పరిమితంగా భక్తుల దర్శనాలకు టీటీడీ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో బుధవారం నాడు భక్తుల రద్దీ పెరిగింది. ఆన్

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సత్ఫలితాలు..!

vimala p
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు ప్రార్మభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చిందని

మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం.. ఒక్క రోజే 7,975 కేసులు నమోదు

vimala p
మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజు రోజుకు అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 7,975 మంది ఈ వైరస్ బారినపడ్డారు.

ఎయిర్ ఇండియాలో ఉద్యోగుల కుదింపు..!

vimala p
ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పనితీరు సరిగ్గా లేదని భావిస్తున్న ఉద్యోగులను నిర్బంధ సెలవుపై ఐదేళ్ల వరకూ పంపాలని భావిస్తోంది.

తెలంగాణలో 15 మంది ఐఏఎస్ ల బదిలీ

vimala p
తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ