బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ కుటుంభంలో కరోనా వ్యాపించింది. గంగోలి సోదరుడు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) కార్యదర్శి స్నేహాశీష్ గంగూలీకి కరోనా
కరోనా వైరస్ ప్రభావంతో వివిధ రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా ఇన్ఫోసిస్ మాత్రం లాభాల బాటలో నడుస్తోంది. ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్, ఊహించిన దానికన్నా మెరుగైన
ఎడతెరపీలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంబై వాసులకు తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. రాగల
వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దేనిని కూల్చాలన్నా రిమోట్ కంట్రోల్ ముఖ్యమంత్రి
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
లాక్ డౌన్ లో సడలింపులివ్వడంతో పరిమితంగా భక్తుల దర్శనాలకు టీటీడీ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో బుధవారం నాడు భక్తుల రద్దీ పెరిగింది. ఆన్
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు ప్రార్మభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చిందని
ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పనితీరు సరిగ్గా లేదని భావిస్తున్న ఉద్యోగులను నిర్బంధ సెలవుపై ఐదేళ్ల వరకూ పంపాలని భావిస్తోంది.