telugu navyamedia

Maharashtra Corona Virus Deaths

మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం.. ఒక్క రోజే 7,975 కేసులు నమోదు

vimala p
మహారాష్ట్రలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజు రోజుకు అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 7,975 మంది ఈ వైరస్ బారినపడ్డారు.

మహారాష్ట్రలో కొనసాగుతున్న కోవిడ్.. ఒక్క రోజే 2,598 కేసుల నమోదు!

vimala p
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభించడంతో రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2,598 కేసుల నమోదుకాగా, 105 మంది మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా నిన్న సంభవించిన మరణాల్లో