ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణంvimala pJuly 16, 2020 by vimala pJuly 16, 20200915 మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. Read more