telugu navyamedia

Mahabubabad Road Accident Telangana

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

vimala p
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.