telugu navyamedia

Telugu News Updates

తిరుమలలో విజృంభిస్తున్న కరోనా.. 170 మంది ఉద్యోగులకు పాజిటివ్

vimala p
తిరుమలకొండపై కరోనా విజృంభించడంతో ఇప్పటివరకూ 170 మంది వైరస్ బారిన పడ్డారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో ప్రధానాలయ జీయర్ కూడా ఉన్నారని, తెలిపారు. ఆయన సహా

పరీక్షల నిర్వహనకు యూనివర్సిటీలు సిద్ధం..!

vimala p
దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో యూజీ, పీజీ చివరి సంవత్సర పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) విధి విధానాలు జారీ చేసిన సంగతి

అమెరికాలో కరోనా ఉగ్రరూపం..మరోసారి షట్‌డౌన్‌..!

vimala p
అమెరికాలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ప్రతిరోజు 70 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో తిరిగి పుంజుకునే అవకాశాలు కనపడట్లేదు. దీనిపై

రసవత్తరంగా రాజస్థాన్‌ రాజకీయం.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు!

vimala p
రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్‌లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్‌ల ప్రాథమిక

రైతుల వద్ద నుండీ కమీషన్ల వసూళ్లు: దేవినేని

vimala p
భూముల కొనుగోలువ్యవహారంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. సెంటుపట్టా పేరుతో మీ పార్టీ నాయకులు కోట్ల రూపాయలు కూడపెడుతున్నారన్నారు. రూ.12 లక్షల భూమికి

వైరస్ చాలా వేగంగా విజృంభిస్తోంది: కేరళ సీఎం

vimala p
కరోనా వైరస్ చాలా వేగంగా విజృంభిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తిరువనంతపురానికి సమీపంలోని పుల్లువిలా, పూన్ తురా గ్రామాల్లో వైరస్ సూపర్ స్ప్రెడ్డర్లు తయారయ్యారని,

బెడ్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కేసీఆర్

vimala p
రాష్ట్రంలో కరోనావిజృంభిస్తున్న నేపథ్యంలో ప్రగతిభవన్‌లో వైద్యశాఖ అధికారులతోతెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో కృత్రిమ

రోడ్డు రోలర్ తో మద్యం సీసాల ధ్వంసం

vimala p
ఏపీలో అక్రమ మద్యం రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. లాక్ డౌన్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం: తలసాని

vimala p
నగరంలో రహదారుల విస్తరణలో భవనాలను కోల్పోతున్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో

ఏపీలో కరోనా మహోగ్రరూపం.. 40 వేలు దాటిన కేసులు!

vimala p
ఏపీలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేల మార్కు దాటింది. కొత్తగా

సచివాలయం కూల్చివేత పనులు పున: ప్రారంభం!

vimala p
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతి లభించడంతో కూల్చివేత పనులు పున: ప్రారంభమయ్యాయి. ఇటీవలే కూల్చివేతలు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కూల్చివేతలు

వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి: కేసీఆర్

vimala p
ప్రజలంతా వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కరోనాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కరోనా విషయంలో ఎవరూ భయపడొద్దని చెప్పారు. మహమ్మారి