తిరుమలకొండపై కరోనా విజృంభించడంతో ఇప్పటివరకూ 170 మంది వైరస్ బారిన పడ్డారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో ప్రధానాలయ జీయర్ కూడా ఉన్నారని, తెలిపారు. ఆయన సహా
దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో యూజీ, పీజీ చివరి సంవత్సర పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) విధి విధానాలు జారీ చేసిన సంగతి
అమెరికాలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ప్రతిరోజు 70 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో తిరిగి పుంజుకునే అవకాశాలు కనపడట్లేదు. దీనిపై
రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్లాల్ శర్మ, విశ్వేంద్రసింగ్ల ప్రాథమిక
భూముల కొనుగోలువ్యవహారంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. సెంటుపట్టా పేరుతో మీ పార్టీ నాయకులు కోట్ల రూపాయలు కూడపెడుతున్నారన్నారు. రూ.12 లక్షల భూమికి
కరోనా వైరస్ చాలా వేగంగా విజృంభిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తిరువనంతపురానికి సమీపంలోని పుల్లువిలా, పూన్ తురా గ్రామాల్లో వైరస్ సూపర్ స్ప్రెడ్డర్లు తయారయ్యారని,
రాష్ట్రంలో కరోనావిజృంభిస్తున్న నేపథ్యంలో ప్రగతిభవన్లో వైద్యశాఖ అధికారులతోతెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో కృత్రిమ
ఏపీలో అక్రమ మద్యం రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. లాక్ డౌన్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలు
నగరంలో రహదారుల విస్తరణలో భవనాలను కోల్పోతున్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతి లభించడంతో కూల్చివేత పనులు పున: ప్రారంభమయ్యాయి. ఇటీవలే కూల్చివేతలు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కూల్చివేతలు
ప్రజలంతా వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కరోనాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కరోనా విషయంలో ఎవరూ భయపడొద్దని చెప్పారు. మహమ్మారి