telugu navyamedia

Devineni Uma Telugudesam YSRCP

మద్యం టెండర్ ఒక్కరికే ఎలా ఇస్తారు? దేవినేని ఉమ

vimala p
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రమంతా మద్యం సరఫరాకు టెండర్ ఒక్కరికే ఎలా ఇస్తారు? అని ప్రశించారు. మద్యం

దుర్గ గుడి వెండి సింహాల చోరీపై దేవినేని ఫైర్

vimala p
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలోని వెండి వెండి సింహాలు అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. నిన్న టీడీపీ అధినేత

ఐపీసీ కాదు వైసీపీ కోడ్ అమలు చేస్తున్నారా?: దేవినేని ఉమ

vimala p
వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్ అయ్యిందంటూ మీడియాలో వచ్చిన కథనాలను పోస్ట్

పింఛన్ల పంపిణీలో జాప్యం..సర్కార్ పై దేవినేని విమ‌ర్శ‌లు!

vimala p
ఏపీలో పింఛన్ల పంపిణీ జాప్యంపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో పలువురికి అకారణంగా పింఛన్లు నిలిపేయడంలోని ప్రభుత్వ వైఖరిని

గండికోట నిర్వాసితుల పరిహారం చెల్లింపులో జాప్యం: దేవినేని

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు తమ ట్విట్ట‌ర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. కడపలో గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు పరిహారం

అప్పులు చేయడంకోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా ?: దేవినేని

vimala p
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మ‌రోసారి విరుచుకుపడ్డారు. సంపదను సృష్టించడం చేతగాక అప్పులు చేయడంకోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా ? అని ప్రశించారు.

ఒక్కో డివిజన్ ఒక్కోప్రైవేటు సంస్థకు: దేవినేని ఉమ

vimala p
ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొంది. ‘ఉచిత్ విద్యుత్ పథకం-నగదు బదిలీ’ విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం

వైసీపీ గూండాలు ఇష్టం వచ్చినట్లు దాడులు: దేవినేని

vimala p
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను పరిశీలిస్తున్న టీడీపీ నేతల బృందంపై వైసీపీ గూండాలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పార్టీ టీడీపీ నేత దేవినేని

ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణం: దేవినేని ఉమ

vimala p
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ఏపీలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు లబ్ధి పొందారని

డ్రగ్‌ కంపెనీ భూ దందాల వెనుక ఉన్న పెద్దలు ఎవరు?: దేవినేని ఉమ

vimala p
విశాఖ జిల్లాలో ఓ బల్క్‌ డ్రగ్‌ కంపెనీ భూ దందాలకు పాల్పడుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఏర్పాటైన ఆ

ప్రజా ప్రతినిధులకు పక్క రాష్ట్రాల్లో వైద్యం: దేవినేని

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు

ఏపీలో కరోనా మృత్యు ఘంటికలు.. ఘాటుగా స్పందించిన దేవినేని

vimala p
ఏపీ లో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మృత్యు ఘంటికలు మొగిస్తున్నాయి. దీంతో రికార్డు స్థాయిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు