ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రమంతా మద్యం సరఫరాకు టెండర్ ఒక్కరికే ఎలా ఇస్తారు? అని ప్రశించారు. మద్యం
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలోని వెండి వెండి సింహాలు అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. నిన్న టీడీపీ అధినేత
వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్ అయ్యిందంటూ మీడియాలో వచ్చిన కథనాలను పోస్ట్
ఏపీలో పింఛన్ల పంపిణీ జాప్యంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో పలువురికి అకారణంగా పింఛన్లు నిలిపేయడంలోని ప్రభుత్వ వైఖరిని
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తమ ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. కడపలో గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు పరిహారం
ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొంది. ‘ఉచిత్ విద్యుత్ పథకం-నగదు బదిలీ’ విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు
ఏపీ లో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మృత్యు ఘంటికలు మొగిస్తున్నాయి. దీంతో రికార్డు స్థాయిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు