ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ను రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఐదో టైటిల్ను ఖాతాలో
ఐపీఎల్ 2020లో నాకౌట్ మ్యాచ్లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ఇక ఐపీఎల్లో తిరుగులేని కెప్టెన్గా మారిన
ఐపీఎల్ టోర్నీలో ఆటగాడిగా ఆరు సార్లు ఛాంపియన్ జట్టులో ‘హిట్మ్యాన్’ సభ్యుడు. కెప్టెన్గా ఐదుసార్లు ట్రోఫీని జట్టుకు అందించాడు. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్లోనూ ముంబైని ఛాంపియన్గా
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఆస్ట్రేలియా టూర్కు వెళ్తున్నాడు. టీమిండియాలోకి అతడిని తిరిగి తీసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సూచనలను బేఖాతరు చేశాడు. ఫిట్నెస్ లేదంటారా… అయితే మ్యాచ్ ఆడి చూపిస్తా అనే మొండితనాన్ని
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య ఏదో వివాదం కొనసాగుతుంది అని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి రెండు స్థానాల్లో
పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ వెళ్తాడని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా బ్రేక్ తర్వాత టీమిండియా ఆడే