telugu navyamedia

rohit sharma

ఐపీఎల్‌ ని రద్దు చేసి బీసీసీఐ మంచి పని చేసింది : రోహిత్

Vasishta Reddy
ఐపీఎల్ జట్లలో కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021ని బీసీసీఐ మంగళవారం నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్‌ శర్మ

అందుకే ఓడిపోయాం అంటున్న రోహిత్…

Vasishta Reddy
పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసిన విషయం తెలిసిందే. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన రాహుల్ సేన అనంతరం బ్యాటింగ్‌లోనూ ప్రణాళికలకు తగ్గట్లు రాణించి

ఓటమి బాధలో ఉన్న ముంబైకి మరో షాక్…

Vasishta Reddy
ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో పైచేయి బౌలర్లదే. ఢిల్లీ కేపిటల్స్ స్పిన్నర్ అమిత్

ఐపీఎల్ లో ధోని రికార్డు బద్దలు…

Vasishta Reddy
నిన్న స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ 32 ప‌రుగులు చేశాడు. అందులో అత‌డు రెండు సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో రోహిత్ మొత్తం సిక్స‌ర్ల సంఖ్య

ఐపీఎల్ లో అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్…

Vasishta Reddy
ఈరోజు ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్లు ఢీ కొనబోతున్నాయి ఈ రెండు జట్లకూ ఈ సీజన్‌లో ఇది మూడో మ్యాచ్. ఓటమితో సీజన్ ఆరంభించిన

అందుకు బాగా శ్రమిస్తున్న : రోహిత్

Vasishta Reddy
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)లో మరో 200 మ్యాచులు సులువుగా ఆడేస్తానని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ తెలిపాడు. ఇప్పటికే 200 మ్యాచులు ఆడిన హిట్ మ్యాన్..

మరోసారి అభిమానుల మనస్సు గెలుచుకున్న రోహిత్…

Vasishta Reddy
నిన్న ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణి చేసింది.

వాళ్ళందరూ నన్ను అభినందించారు : శాంసన్

Vasishta Reddy
ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఆ టీమ్ ఫ్రాంచైజీ.. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై వేటు వేసి సంజూశాంసన్‌ను తమ నూతన సారథిగా

ఓపెనర్లుగా రోహిత్‌-ధావన్ పేరిట అరుదైన ఘనత…

Vasishta Reddy
టీమిండియా సీనియర్ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. రోహిత్-ధావన్ జోడి వన్డేల్లో 5000లకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

పంత్ కు అది చూపించిన హిట్ మ్యాన్…

Vasishta Reddy
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిషబ్ పంత్‌కు మిడిల్ ఫింగర్ చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే అసలు ఏం

వన్డే సిరీస్ లో వారే ఓపెనింగ్ చేస్తారు : కోహ్లీ

Vasishta Reddy
భారత్-ఇంగ్లండ్‌ మధ్య తొలి వన్డే నేడు జరుగుతుంది. టెస్టు, టీ20 సిరీసుల్ని కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఇందులోనైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇక మ్యాచ్‌కు ముందు రోజు

కోహ్లీ ఓపెనింగ్‌ పై రోహిత్ షాకింగ్ కామెంట్స్…

Vasishta Reddy
నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ 20 మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్‌ను 3-2తో కోహ్లీసేన కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్