ఐపీఎల్ జట్లలో కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021ని బీసీసీఐ మంగళవారం నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ తన ఇన్స్టాగ్రామ్లో రోహిత్ శర్మ
పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసిన విషయం తెలిసిందే. తొలుత బౌలింగ్లో అదరగొట్టిన రాహుల్ సేన అనంతరం బ్యాటింగ్లోనూ ప్రణాళికలకు తగ్గట్లు రాణించి
ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పైచేయి బౌలర్లదే. ఢిల్లీ కేపిటల్స్ స్పిన్నర్ అమిత్
నిన్న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ 32 పరుగులు చేశాడు. అందులో అతడు రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్లో రోహిత్ మొత్తం సిక్సర్ల సంఖ్య
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మరో 200 మ్యాచులు సులువుగా ఆడేస్తానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇప్పటికే 200 మ్యాచులు ఆడిన హిట్ మ్యాన్..
టీమిండియా సీనియర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. రోహిత్-ధావన్ జోడి వన్డేల్లో 5000లకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే నేడు జరుగుతుంది. టెస్టు, టీ20 సిరీసుల్ని కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఇందులోనైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇక మ్యాచ్కు ముందు రోజు