భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే నేడు జరుగుతుంది. టెస్టు, టీ20 సిరీసుల్ని కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఇందులోనైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇక మ్యాచ్కు ముందు రోజు
పుణే వేదికగా మంగళవారం(మార్చి 23) నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించింది.