telugu navyamedia

RCB

మా జట్టులో ఆ ముగ్గురు ఆదరగొడతారు : కోహ్లీ

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ ధనాధన్

మ్యాక్స్‌వెల్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు…

Vasishta Reddy
చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 14.25 కోట్లు పెట్టి తీసుకుంది. కానీ ఆర్‌సీబీకి ఒరిగేదేం

ఆర్సీబీ పరువు తీసిన చెన్నై…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో ఐపీఎల్ పండుగ ప్రారంభమైంది. దాంతో ట్విట్టర్ లో ఎప్పుడు దానిపైనే చర్చ జరుగుతూఉంటుంది. ఈ క్రమంలో ట్విటర్ ఇండియా తమ యూజర్లను మరింత

ఐపీఎల్ 2021… కోహ్లీ సేనకు షాక్

Vasishta Reddy
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రజలందరూ బెంబెలేత్తుతున్నారు. మన ఇండియాలో కరోనా వైరస్‌ రోజు రోజు విజృంభిస్తోంది. ఇవాళ దాదాపు లక్ష కరోనా కేసులు

ఐపీఎల్ 2021 వేలంలో ఆర్‌సీబీ టార్గెట్ వీళ్ళే…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌‌ లక్ష్యంగా ఆర్‌సీబీ వ్యూహాలు రచిస్తుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఫిబ్రవరి‌లో ఐపీఎల్

ఆ రెండు జట్ల మధ్య తేడా అదే : గంభీర్

Vasishta Reddy
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించే మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. తాజాగా ప్రశంసల జల్లు కురిపించాడు.

కెప్టెన్సీ నుంచి కోహ్లిని తప్పించండి..!గంభీర్‌ డిమాండ్‌

Vasishta Reddy
ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎనిమిదేళ్ల నుంచి ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ ఒక్కసారి

తలకిందులు తపస్సు చేసినా ఆ జట్టు టైటిల్ గెలవదు…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 లో 14 మ్యాచ్ లు ఆడిన బెంగుళూరు 7 విజయం సాధించింది. అయిన సీజన్‌లో మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత

ఐపీఎల్ 2020 : రాణించిన కోహ్లీ … చెన్నై లక్ష్యం ఎంతంటే

Vasishta Reddy
ఐపీఎల్ 2020 లో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్

ఐపీఎల్ 2020 : టాస్ ఓడిన చెన్నై…బాటింగ్ చేయనున్న ఆర్సీబీ

Vasishta Reddy
ఐపీఎల్ 2020 లో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో

ఆర్సీబీ పరువు తీసిన యువీ..

Vasishta Reddy
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెగ్‌స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో ఫన్నీ ప్రవర్తనకు ప్రసిద్ది చెందాడు. ఇటీవలే, అతను భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో

రెచ్చిపోయిన ఏబీ.. మళ్ళీ గెలుపు బాటలో బెంగళూరు

Vasishta Reddy
ఏబీ డివిలియర్స్ మరోసారి రెచ్చిపోయాడు. ఏబీ బ్యాటింగ్ దాటిని ఏ బౌలర్ ఆపలేకపోయారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ పై బెంగళూరు విజయ కేతనం ఎగరవేసింది. పడిక్కాల్ 35,