telugu navyamedia

protest

ప్రకంపనలు సృష్టిస్తున్న విశాఖ ఉక్కు ఉద్యమం…

Vasishta Reddy
విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. వరుసగా మూడో  రోజు నిరసనలు హోరెత్తాయి. కేంద్రం వైఖరికి నిరసనగా మహిళలు,

ఎర్రకోట ముట్టడిలో దీప్ సిద్దూదే ప్రధాన పాత్ర…

Vasishta Reddy
ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్ధలో భాగంగానే రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని ఎర్రకోటను రైతులు ముట్టడించిన సంగతి తెలిసిందే. 

కేంద్రంతో రైతుల 8వ విడత చర్చలు…

Vasishta Reddy
గత 40 రోజులకు పైగా ఢిల్లీలో రైతుల ఉదయం కొనసాగుతుందిఈ తరుణంలో ఈరోజు రైతులతో కేంద్రం 8 వ విడత చర్చలు జరపబోతున్నది.  వ్యవసాయ బిల్లుల్లో సవరణలు చేసేందుకు ప్రభుత్వం

డిసెంబర్ 19 నుంచి ఆమరణ దీక్ష చేస్తామంటున్న రైతు సంఘాలు…

Vasishta Reddy
ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.  గత 17 రోజులుగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి.  రైతు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, రద్దు మినహా సవరణలు చేసినా

గ్రేటర్‌ సిత్రాలు : కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర ఉద్యోగుల ధర్నా…

Vasishta Reddy
సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు పిలిచి

ఉధృతమవుతున్న రైతుల ఆందోళన…

Vasishta Reddy
కేంద్ర మంత్రులు,రైతు సంఘాల నేతల మధ్య జరిగిన  చర్చలు విఫలం కావడంతో, రేపు మరోసారి జరిగే చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఢిల్లీ సరిహద్దుల్లోనే  సమావేశమై రైతు

మైనంపల్లికి చేదు అనుభవం…రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామంటూ నినాదాలు

Vasishta Reddy
జీహెచ్ఎంసీ ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు

రాజాసింగ్ కి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నినాదాలు…

Vasishta Reddy
జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఒక పక్క పార్టీలు ఎలాగైనా మేయర్ పీఠం సాధించాలి ప్రయత్నాలు చేస్తోంటే, సీటు తమకు దక్కలేదని కొందరు తమ పార్టీలోని

అందుకు చేపలు పట్టి నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యే…

Vasishta Reddy
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయచౌదరి ఆ విషయంలో చేపలు పట్టి నిరసన తెలిపారు. రాష్ట్రం లోని రోడ్ల పై ఉన్న గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో