గత 40 రోజులకు పైగా ఢిల్లీలో రైతుల ఉదయం కొనసాగుతుందిఈ తరుణంలో ఈరోజు రైతులతో కేంద్రం 8 వ విడత చర్చలు జరపబోతున్నది. వ్యవసాయ బిల్లుల్లో సవరణలు చేసేందుకు ప్రభుత్వం
ఢిల్లీలోని అన్నదాత ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. మరోవైపు రైతుల్ని బుజ్జగించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించి, ఆందోళనలను ఆపాలని చూస్తోంది.
కేంద్ర మంత్రులు,రైతు సంఘాల నేతల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో, రేపు మరోసారి జరిగే చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఢిల్లీ సరిహద్దుల్లోనే సమావేశమై రైతు