తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు తెలంగాణ పోలీసు శాఖ ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనుంది. ఇంట్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు
అక్కడ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఏకంగా ఆ దేశ ప్రధానికే జరిమానా విధించారు పోలీసులు. నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్కు పుట్టిన రోజు వేడుకలు.. ఆమె భారీ
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని యాచారం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ
ఇవాళ అటానమస్ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్…సమీక్షలో విద్యారంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్ కాలేజీల్లో
మాములుగా ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచేందుకు పోలీసులు వినూత్న పద్దతిని ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు కోహ్లీ డక్ అవుట్ ను ఉపయోగించుకొని కూడా ఉత్తరాఖండ్ పోలీసులుఅలంటి ప్రయత్నమే
పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామనరావు దంపతుల హత్య జరిగింది. అధికార పార్టీకి పోలీసులు తొత్తుగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుంది అనిఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.పోలీస్
హైదరాబాద్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది ట్రాఫిక్. ఉదయం మొదలుకుంటే.. అర్థరాత్రి వరకూ వాహనాలతో రోడ్లన్ని నిండిపోతాయి. వాహనాల రద్దీ కారణంగా కొంత మంది వాహనదారులు అడ్డదిడ్డంగా
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2021 ముగింపు వేడుకలు/ క్లోజింగ్ సెర్మనీ ఘనంగా
తెలంగాణ పోలీస్ వ్యవస్థ రోజురోజుకు బలోపేతం అవుతుంది. అయితే కేవలం 24 గంటల్లో ఓ చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.