నిత్యం ఎక్కడో ఒకచోట బాలికలు దారుణానికి గురవుతున్నారు. అయితే ఇటీవల పాకీస్తాన్లో ఇటువంటి సంఘటనే మరోకటి చోటుచేసుకుంది. ఆరుగురు వ్యక్తులు కలిసి ఓ మైనర్ బాలికను అపహరించారు.
మనం చూస్తూనే ఉన్నం… ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. వాటికి చెక్ పెట్టేందుకు అనేక దేశాలు కీలక
బోర్డార్లో పాకిస్తాన్ ఆగడాలకు రోజురోజుకి అదుపులేకుండా పోతుంది. ప్రతిరోజు భారత జవాన్లపై కాల్పులు జరుపుతూ భారత జవాన్లను పొట్టనపెట్టకుంటుంది. అయితే ఇటువంటి సంఘటనే మళ్లీ జమ్ము-కాశ్మీర్ దగ్గర
మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది. పాక్ జరిపిన కాల్పుల్లో సరిహద్దుల్లోని ఆరుగురు చనిపోయారు. ఇందులో నలుగురు పౌరులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు.
పాకిస్థాన్ లో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో అక్కడి విఫలమైంది. ప్రపంచ ఉగ్రవాద నియంత్రణా సంస్థ ఫైనాస్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) చెప్పిన 6 పనులను చేయడంలో పాకిస్తాన్
పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా ఉప విదేశాంగమంత్రి కాంగ్ జున్యు పాక్ లో పయటిస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్ల మధ్య