telugu navyamedia

Ceasefire Violation along LoC

సరిహద్దుల్లోని మరో ఆరుగురు మృతి…

Vasishta Reddy
మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది. పాక్‌ జరిపిన కాల్పుల్లో సరిహద్దుల్లోని ఆరుగురు చనిపోయారు. ఇందులో నలుగురు పౌరులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు.