telugu navyamedia

6 Martyred

సరిహద్దుల్లోని మరో ఆరుగురు మృతి…

Vasishta Reddy
మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది. పాక్‌ జరిపిన కాల్పుల్లో సరిహద్దుల్లోని ఆరుగురు చనిపోయారు. ఇందులో నలుగురు పౌరులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు.