పశ్చిమ బెంగాల్లో 8 విడతలో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలే కాదు… అక్కడ ఎలాగైనా దీదీ సామ్రాజ్యాన్ని పడ్డగొట్టాలని చేస్తున్న బీజేపీ
మమత బెనర్జీ, నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాశారు. అందరం కలిసి బీజేపీని ఎదుర్కొనాలని సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బెంగాల్ లో రెండో
ప్రస్తుతం మన దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా… అందులో బెంగాల్ ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా మారాయి. మమతా సర్కార్ ఎలాగైనా కూల్చాలని బీజేపీ పక్క
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రచారానికి వెళ్ళినప్పుడు నందిగ్రామ్ లో దాడి జరిగింది. ప్రచారం ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ఆమెపై దాడి జరిగింది. దీంతో
మమతా బెనర్జీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మమత పదే పదే కోరడంతో ఆమెను డిశ్చార్జి చేశామంటున్నారు డాక్టర్లు. మమతను డిశ్చార్జ్ చేసే ముందుకు ఆమె ఆరోగ్య
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నందిగ్రామ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సువెందు అధికారి
ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పశ్చిమ బెంగాల్ లో మూడోసారి అధికారంలోకి రావాలని మమత బెనర్జీ చూస్తున్నది. మార్చి 27వ తేదీ నుంచి ఎన్నికలు ప్రారంభం అవుతాయి. పశ్చిమ బెంగాల్ లో
పశ్చిమ బెంగాల్ లో మమత కోటను ఢీకొట్టి బెంగాల్ లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ మమత వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలకు
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను టార్గెట్ చేసిన విమర్శలు గుప్పిస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగానే ప్రభుత్వం