telugu navyamedia

KTR

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్

Vasishta Reddy
పీవీ మార్గ్‌లో 330 రెండు పడక గదుల నిర్మాణం పూర్తి చేయగా లాటరీ పద్ధతిలో పేదలకు ఇళ్లను మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేశారు. పీవీ మార్గ్‌లో రెండు

మరోసారి మంచి మనసు చాటుకున్న కేటీఆర్

Vasishta Reddy
సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్‌, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ(2). గొంతు చుట్టు ఏర్ప‌డ్డ క‌ణితితో తీవ్రంగా బాధ‌ప‌డుతోంది. ఆపరేషన్‌

కేసీఆర్ ను తిడితే పెద్ద నాయకులు కారు…

Vasishta Reddy
తెలంగాణ వచ్చాక సిరిసిల్ల జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. ఇపుడున్న తెలంగాణకు, అప్పటి సమైక్యాంధ్రకు తేడా..శభాష్ పల్లి బ్రిడ్జి నిదర్శనమన్నారు. కోట్లాది

ఎవరికి భయపడొద్దు..అందరికి ఇల్లు వస్తుంది

Vasishta Reddy
రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలను మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి,

రైతు బంధు పథకం ప్రపంచానికే ఆదర్శం…

Vasishta Reddy
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా అని ప్ర‌శ్నించారు కేటీఆర్. ఈనాడు తెలంగాణ లో రైతులు చాలా

నిజంగా సోనూసూద్ ‘సూపర్ హీరో’ – మంత్రి కేటీఆర్

Vasishta Reddy
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో మందికి సహాయం చేసి దేవుడు అయ్యాడు. ఆ కష్ట కాలంలో సోనూ

బిర్యానీ లో లెగ్ పీస్, మసాలా రాలేదు : కేటీఆర్ ఫిర్యాదు

Vasishta Reddy
ట్విటర్ లో మంత్రి కేటీఆర్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ప్రజల సమస్యలు ఎలాంటివైన చిటికలో కేటీఆర్ టీం పరిష్కరిస్తుంది. కరోనా వైరస్ నేపథ్యంలో @askktr పేరుతో

15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారు : కేటీఆర్

Vasishta Reddy
ప్రస్తుతం తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత భారీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… వ్యాక్సిన్ ఉత్పత్తిని 85

కేటీఆర్‌ విజ్ఞప్తి : జూనియర్ డాక్టర్లకు శుభవార్త చెప్పిన కెసిఆర్

Vasishta Reddy
తెలంగాణ‌లోని హౌస్ స‌ర్జ‌న్లు, పీజీ వైద్యుల‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం తీపి క‌బురు అందించింది. హౌస్ స‌ర్జ‌న్, పీజీ వైద్యుల‌ స్టైఫండ్ 15 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. ఇక ఉచితంగా భోజనాలు

Vasishta Reddy
కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రేటర్ హైదరాబాద్ లోని నిరాశ్రయులు, చిరువ్యాపారులు, బీద వారికి

తెలంగాణకు అండగా నిలిచిన గ్రీన్ కో సంస్థ..

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలు పంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల ను

కరోనా వ్యాక్సిన్ : తెలంగాణ ప్రజలకు కేటీఆర్ గుడ్ న్యూస్

Vasishta Reddy
సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ టీకాలు వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇందుకోసం అవసరమైన వ్యాక్సిన్లను సేకరించేందుకు టీకా