తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే దక్షిణకొరియా పెట్టుబడిదారులకు కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే
జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి పట్టింది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యం అవుతుందని…రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా మంచి చేయాలన్న ఆలోచన కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు
మంత్రి కేటీఆర్పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ ఈ మధ్యకాలంలో ఫ్ర స్ట్రేషన్లో ప్రెస్మీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వాడుతున్న
వరద బాధితుల విరాళాలపై పెద్ద స్కాం జరిగిందని, సొంత కార్యకర్తలకే డబ్బులు ఇచ్చారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఆ రోజుల్లో డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ మహానగరంలో తిరుగుతూ ఉండేవి. కాలక్రమేణా ఆ డబుల్ డెక్కర్ బస్సులు కనిపించకుండా పోయాయి. నిజాం కాలంలో ఈ బస్సులు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో హైదరాబాద్ను అద్భుతంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే
హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు
భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న సందర్బంగా ఆమెకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. ప్రధాని
మొయినాబాద్ లోని సుజాత స్కూల్ లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఏక్సిలెన్స్ ని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ