ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ప్రస్తుతం మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఇందులో
ఐపీఎల్ 2021 లో ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో బెంగళూరు మొదట బేటింగ్
దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక్కరొక్కరుగా తమ ఐపీఎల్ జట్లను వీడుతున్నారు. స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఇదివరకు ఆండ్రూ టై,
దేశంలో కరోనా కేసుల విజృంభణతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దాంతో ఆసుపత్రుల్లో బెడ్స్ లేక చాలా మంది బాధితులు అవస్థలు పడుతున్నారు. వీటిని
ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క ప్రజల ఇబ్బందిపడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించడం సమంజసం కాదన్నాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్
నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు కోల్కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్
ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సూపర్ ఓవర్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమిపై స్పందించిన కేన్ విలియమ్సన్.. సూపర్ ఓవర్లపై
రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా భారీ షాకే తగిలింది. ఐపీఎల్ 2021లో బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా బౌలర్లు కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా.. లీగ్ నుంచి