telugu navyamedia

icc

ఐసీసీ ర్యాంకింగ్స్… కోహ్లీ పైకి, రోహిత్ కిందికి

Vasishta Reddy
తాజాగా ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే ఈ ర్యాంకింగ్స్ ప్రకారం వన్డేల్లో అగ్రస్థానంలో, టెస్టులో 5వ స్థానంలో ఉన్న కోహ్లీ.. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వేదికలో మార్పు…

Vasishta Reddy
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వేదిక మారింది. మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ కేంద్రమైన లార్డ్స్‌ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌

ఐసీసీని తప్పుబట్టిన కోహ్లీ…

Vasishta Reddy
భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సారథ్యంలోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కమిటీపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో కొత్తగా

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 5 వ స్థానానికి కోహ్లీ…

Vasishta Reddy
ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఓ స్థానం కోల్పోయి ఐదో ర్యాంకుకు పడిపోయాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం

ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ రిష‌బ్ పంత్‌

Vasishta Reddy
టీం ఇండియా కీపర్‌ రిషబ్‌ పంత్‌ చాలా యాక్టివ్‌గా ఉంటారు. అటు మైదానంలోనూ, ఇటు డ్రెసింగ్‌ రూంలోనూ పంత్‌ అందరినీ అలరిస్తుంటాడు. అంతేకాదు.. ఉత్తరాంఖడ్‌ వరద బాధితుల

ఐసీపీ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్‌కు కివీస్‌…

Vasishta Reddy
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా పర్యటనను… ఆస్ట్రేలియా వాయిదా వేసుకోవడంతో కివీస్‌కు లైన్‌ క్లియర్ అయ్యింది. ఇక ఫైనల్ చేరుకోవడానికి భారత్‌,

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వాయిదా…

Vasishta Reddy
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరు వాయిదా పడనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ప్రతిష్టాత్మక లార్డ్స్‌ క్రికెట్‌ మైదానంలో జూన్‌ 18 నుంచి 22 వరకు ఫైనల్‌ మ్యాచ్

ఐసీసీ సరికొత్త పురస్కారం…

Vasishta Reddy
ఐసీసీ సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు ఇకపై ప్రతినెలా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు’ ఇవ్వనుంది. ఏడాది పొడవునా అంతర్జాతీయ క్రికెట్

”ఐసీసీ టీం ఆఫ్ ది డికెడ్” జట్లు ఇవే…

Vasishta Reddy
తాజాగా ”ఐసీసీ టీం ఆఫ్ ది డికెడ్” ను ట్విట్టర్ వేదికగా ఐసీసీ ప్రకటించింది. అయితే ఇందులో భారత ఆటగాళ్లదే పై చేయి అని చెప్పాలి. ప్రస్తుత

మహిళాల ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల…

Vasishta Reddy
ప్రపంచాన్ని కరోనా ఏ విధంగా వణికిస్తుందో అందరికి తెలిసిందే. అయితే ఈ ఏడాది కరోనా క్రికెట్ ప్రపంచానికి చాల నష్టం కలిగించింది. ఈ వైరస్ కారణంగా పదుల

ఆ ప్రక్రియను ఎందుకు మార్చారో అర్థంకావడం లేదు : కోహ్లీ

Vasishta Reddy
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్లను లెక్కించే ప్రక్రియను ఎందుకు మార్చారో అర్థంకావడం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు సంబంధించిన రూల్స్‌ను అంత‌ర్జాతీయ

ఐసీసీ అవార్డ్స్ కు ఓటింగ్ షురూ…

Vasishta Reddy
ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క అవార్డ్స్ కు ఓటింగ్ ప్రారంభమైంది. ఇందులో ఓటు వేసిన వారికి మంచి బహుమతులు కూడా ఉంటాయి. అయితే ఐసీసీ