డబ్ల్యూటీసీ ఫైనల్కు వరుణుడి ఆటంకం తప్పదని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలే నిజమయ్యాయి డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియా ఆరు టెస్ట్ సిరీస్లు ఆడింది. వెస్టిండీస్తో మొదలైన
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మొత్తానికీ వరుణుడి గండం పొంచి ఉంది. వాతావరణం అనుకూలించే సందర్భాలు చాలా పరిమితంగానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పరిమితంగా మాత్రమే తప్ప- పూర్తిగా
ఇంగ్లండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు సంబంధించిన విధివిధానాలను ఐసీసీ శుక్రవారం తన వెబ్సైట్లో ప్రకటించింది. తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్షిప్లో సంయుక్త విజేతలు
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీ 25 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. అందరూ ఊహించినట్లే ఇటీవల ఆస్ట్రేలియా,
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ వేదిక మారింది. మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ కేంద్రమైన లార్డ్స్ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్