పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేయనున్న భవానీపుర్ ఉపఎన్నికలోఎలాంటి మార్పు లేదని, షెడ్యూల్ ప్రకారమే జరగాలని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. ఉప ఎన్నిక
ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు
ఇకపై ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మండపంలోనే నిమజ్జనం చేయాలని కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. హుస్సేన్సాగర్
ఏపీలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలోని ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు
గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో హైదరాబాద్లో విగ్రహాల నిమజ్జనంపై జీహెచ్ఎంసీ అధికారులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కాగా..వినాయక
వినాయక నిమజ్జనంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిపింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ
తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై
తనపై పోలీసులు పలు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ పై
కోలీవుడ్ స్టార్హీరో ధనుష్కు మద్రాస్ హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేసింది. 2015లో ధనుష్ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దానిని
విజయవాడలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు.. ఇవాళ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగగా.. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఆమోదం
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అమూల్ ఒప్పందంపై దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపిన ఏపీ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్