తలనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే శరీరంలో మెగ్నీషియం శాతం బాగా లోపించి ఉండవచ్చు. తగినంత మెగ్నీషియం శరీరానికి చాలా శక్తినిస్తుంది. ఇది శరీరంలో సరిపడినంత లేనపుడు కణాల్లో
ఆహారాన్ని నమలకుండా అమాంతం మింగడం; గ్యాస్తో నిండిన కూల్డ్రింకులను, సోడాలను తాగడం; పొగాకు, కిళ్లీలు, చాక్లెట్లు, బబుల్గమ్లూ మొదలైన వాటిని అదే పనిగా నములుతుండటం; మసాలా పదార్థాలను
మన శరీరంలోని విసర్జక మండలంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనకు అవసరమైన వాటిని వుంచుతూ, అనవసరమైన వాటిని బయటకు పారదోలుటకు రక్తాన్ని వడకట్టుతాయి. మౌనంగా పనిచేస్తాయి.
వీర్యలోపం, లైంగిక సమస్యలను దూరం చేసుకోవాలంటే..యాలకులను ఆహారంలో చేర్చుకోవాలి. కంప్యూటర్ల ముందు గంటలపాటు కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా వుండటం ద్వారా లైంగిక పరమైన ఇబ్బందులు తప్పట్లేదు. మారుతున్న
హిమోగ్లోబిన్ లోపం వల్ల రక్త హీనత ఏర్పడుతుంటుంది. దీంతో విపరీతమైన నీరసం వస్తుంటుంది. దీన్ని అధిగమించాలంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవాలి. దీనికి డాక్టరు దగ్గరికి వెళితే
సీజన్ మారిందంటే చాలామంది జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటారు. దీంతోపాటు గొంతునొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇన్ఫెక్షన్ కారణంగా చల్లటి పానీయాలు సేవించడం, నోరు శుభ్రంగా లేకపోవడం, నోటిలో
ఆహార అలవాట్లు, వంశపారంపర్యాల కారణంగా BP, షుగర్ లు ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరిని అంటుకున్నాయి.40 దాటిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫాం అని చెప్పకతప్పదు.