హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య కాకరేపుతున్నాయి.. ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీ
హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీతో రసవత్తరంగా మారింది. ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతూ.. ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. ప్రధాన పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి.
ఎంతో ఆసక్తిగా చూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.
బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.
హుజూరాబాద్లో ప్రజాదివేన యాత్రలో మంత్రి ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఈటలను హైదరాబాద్ కు తరలించాలని డాక్టర్స్
ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ… నేను తెలంగాణ
ఈటల భట్టితో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని..లెఫ్ట్ భావజాలాలు ఉండి బీజేపీలోకి ఎందుకు వెళ్ళాడో తెలియదని చురకలు అంటించారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర
వచ్చే వారమే బీజేపీలో చేరుతానని ఈటల పేర్కొన్నారు. నేను వామపక్ష, లౌకిక వాదిని… కానీ పరిస్థితులు తనను బిజేపి వైపునకు తీసుకెళ్ళాయని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో