త్వరలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు… ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కమిటీలపై కూడా చర్చ
బీజేపీ ఎంపీ సోయం బాపురావు సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత బీజేపీ పుంజుకుంటోందని… ఇది సహించలేకపోయిన