దేశవ్యాప్తంగా కరోనా వైరస్కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006
ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ వ్యాక్సిన్ కు సంబంధించిన రెండు టీకాలు ఇంద్రియాలు అందుబాటులోకి వచ్చాయి. సీరం ఇన్స్టిట్యూట్ అఫ్
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజు వేల సంఖ్యలో పెరిగిపోతున్న కేసుల కారణంగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేసిందని కొన్న కంపెనీలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపారు.
ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్తోపాటు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్