వెస్టిండీస్ ఆల్రౌండర్. కోల్కతా నైట్రైడర్స్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రస్సెల్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు. జమైకా దేశానికి కరోనా వ్యాక్సిన్ను అందించడం పట్ల
ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్తోపాటు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్