telugu navyamedia

corona cases

భారత్‌ కరోనా అప్డేట్‌

navyamedia
భారత్‌లో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఇండియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో 26,727 కొత్త కేసులు న‌మోద‌యిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ రిలీజ్ చేసిన బులిటెన్‌లో పేర్కొన్న‌ది. దీంతో

తెలంగాణ కరోనా అప్డేట్‌

navyamedia
తెలంగాణ లో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 52,683 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 245 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్‌

ఇండియాలో కొత్తగా 31,382 కరోనా కేసులు

navyamedia
దేశంలో 24 గంటల్లో కొత్తగా 31,382 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 318 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో

ఏపీలో క‌రోనా కేసులు ఇలా….

navyamedia
ఆంధ్రప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 55,251 శాంపిల్స్‌ను ప‌రిక్షించ‌గా 1171 మంది పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదైన

దేశంలో త‌గ్గ‌తున్న‌ క‌రోన మహమ్మారి ఉధృతి..

navyamedia
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్ త‌రువాత‌.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్ర‌మంలో క‌రోనా వైర‌స్ ఉధృతి

ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు

navyamedia
ఏపీలో గత 24 గంటల్లో 55, 525 శాంపిల్స్‌ పరీక్షించగా… 1,174 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 208 కొత్త కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు

navyamedia
ఏపీలో గడచిన 24 గంటల్లో 61,178 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,367 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 288 కొత్త

ఏపీలో కొత్తగా 1,608 కరోనా పాజిటివ్ కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 67,911 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,608 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281 మందికి కరోనా నిర్ధారణ కాగా,

ఏపీలో ఈ రోజు కొత్తగా 1,439 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 62,856 మంది శాంపిల్స్ పరీక్షించగా… 1,439 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 261 కేసులు.. కర్నూలు, విజయనగం

ఏపీలో కొత్తగా 1502 కరోనా కేసులు

navyamedia
ఏపీలో గత 24 గంటల్లో 63, 717 సాంపిల్స్‌ పరీక్షించగా.. 1502 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఇక,

ఏపీలో తాజాగా కరోనా కేసులు ఎన్నంటే..!

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,773 కరోనా టెస్టులు నిర్వహించగా 878 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనాతో ఏపీలో

దేశ ప్రజలకు భారీ ఊరట : మళ్ళీ పడిపోయిన కరోనా కేసులు

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజా కేసులతో దేశంలో 2.95 కోట్లు దాటాయి