భారత్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 26,727 కొత్త కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులిటెన్లో పేర్కొన్నది. దీంతో
మేషం: ఉద్యోగ జీవితం సాఫీ గానే సాగిపోతుంది. లాయర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలంగా సాగుతాయి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్రంగాల్లో వారికి పనిభారం అధికం.