ఎన్టీఆర్.. టీడీపీ ప్రారంభిస్తే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు చేరిన వ్యక్తి చంద్రబాబు అని.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకని పార్టీగా
ఇవాళ టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఆవిర్భావ సంబరాలు జరుగుతున్నాయి. అయితే.. టీడీపీ ఆవిర్భావ వేడుకలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
టీడీపీపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సారి చంద్రబాబుతో సహా యనమలను టార్గెట్ చేశారు. “అన్నేళ్లు ఆర్థిక మంత్రిగా పని చేసినా నిబంధనల
వైసీపీ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… రాజధానిలో అసైన్డ్ భూముల విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు.. నోట్ ఫైళ్ల రూపంలో చంద్రబాబు
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన… అసైన్డ్ భూముల వ్యవహరంలో చంద్రబాబు దళితులకు అన్యాయం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.
ఈరోజు చంద్రబాబుకి సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజధాని అమరావతి భూముల అక్రమాలపై నోటీసులు ఇచ్చారు అధికారులు… హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి వచ్చిన
ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో కొంతమంది ఎస్సీ, ఎస్టి రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను కలిసి భూములపై
జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సీఐడీ నోటీసు ఒక్క పేజినే ఇచ్చారని..జగన్కు నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీల్లో తీసుకెళ్లాలని ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ చిత్తు చిత్తైంది. 95 శాతం కంటే ఎక్కువగా మున్సిపాలిటీలు, మొత్తం కార్పొరేషన్లకు వైసీపీ అవలీలగా కైవసం చేసుకుంది. అయితే తాజాగా