దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో కనీసం ఛార్జిషీట్లు కూడా దాఖలు చేయలేదని అసహనం
ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ.. పశ్చిమ బెంగాల్లో మాటల తూటాలు, దాడుల వరకు వరకు పరిస్థితి వెళ్లగా.. ఇప్పుడు కేసులు, కోర్టుల్లో నడుస్తోంది.. తృణమూల్ కాంగ్రెస్
వైసీపీ అధినేత జగన్ విషయంలో టీడీపీ మరో బాంబు పేల్చింది. జగన్ క్విడ్ ప్రోకోకు సంబంధించిన ఆధారాలను వెలికితీసింది. సీబీఐకి అప్పటి ఈడీ డైరెక్టర్ రాసిన లేఖను
హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా నివాసంపై సీబీఐ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. భూ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి ఢిల్లీలోని 30కి పైగా ప్రదేశాల్లో
దేశ వ్యాప్తంగా ఉన్న వీడియోకాన్ ప్రధాన కార్యాలయాలలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఐసీఐసీఐ బ్యాంకు మాజీ చీఫ్ చందా కొచ్చార్ భర్త దీపక్ కొచ్చార్పై సీబీఐ కేసు
సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మకు ఉద్వాసన పలికిన ప్రధాని మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ వారం రోజుల వ్యవధిలోనే మరో నలుగురు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. స్పెషల్
సీబీఐ లో కూడా ఇటీవల కొన్ని గజిబిజి సందర్భాలు చోటుచేసుకోవడం, దేశరాజకీయాలనే ప్రశ్నించింది. దీనితో కల్పించుకున్న కోర్టు, ప్రభుత్వం సీబీఐలో వేళ్ళు పెట్టకూడదని తేల్చడంతోపాటుగా, తిరిగి ఆలోక్