బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్లు ఇవ్వాలని నితీష్ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ మేరకు సీఎం
బీహార్ ఎన్నికల నుంచే లాలూ ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే.. అయితే.. తాజా ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
బిహార్ ఎన్నికల ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మరోసారి సత్తాచాటింది. అయితే.. ఇప్పుడు స్పీకర్ ఎన్నిక బీహార్ రాజకీయంలో కాక
బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ అద్భుతంగా రాణించింది. కానీ విజయం మాత్రం ఎన్డీఏకు దక్కింది. మహాకూటమికి 110 స్థానాలు వచ్చినప్పటికీ అధికారం రాలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు
ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ను ఏకగ్రీవంగా
బిహార్ ముఖ్యమంత్రి పదవిని నితీశ్ కుమార్ మరోసారి చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు నితీశ్ కుమార్ ఆరు సార్లు సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర
మాములుగా ఇప్పుడున్న సమాజంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే అతని జీవితం మారిపోతుంది. డబ్బు, హోదా, పదవి అన్ని వాటంతట అవే వస్తుంటాయి. అయితే, అయన నాలుగుసార్లు
బిహార్ ఎన్నికల ఫలితాలపై మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే..
బీహార్ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ కామెంట్ చేసాడు. బీహార్ ప్రజలు మంచి కోసం ఎదురుచూస్తున్నారని..ఈ దేశ ప్రజలు ప్రభుత్వాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపాయి బీహార్ ఎన్నికలు. వాటికి సంబంధించిన ఫలితాల కౌంటింగ్ నిన్న ముగిసింది. అందులో ఎంతో మహామహుల అంచనాలను తారుమారు చేస్తూ బీహార్లో ఎన్డీఏ
బీహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటికే ఎన్డీయే లీడింగ్ లో కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఎన్డీయే 123 స్థానాల్లో మహాకూటమి 111 స్థానాల్లో, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అధికారం చేపట్టేందుకు