telugu navyamedia

bihar

ఉచిత వ్యాక్సిన్‌కు బీహర్‌ ప్రభుత్వం ఆమోదం..

Vasishta Reddy
బీహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్లు ఇవ్వాలని నితీష్‌ ప్రభుత్వం డిసైడ్‌ అయింది. ఈ మేరకు సీఎం

లాలూ ఆరోగ్యం మరింత సీరియస్‌..

Vasishta Reddy
బీహార్‌ ఎన్నికల నుంచే లాలూ ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే.. అయితే.. తాజా ఆయన ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం

బీజేపీ ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసిన లాలూ ప్రసాద్‌..జైలు నుంచే

Vasishta Reddy
బిహార్‌ ఎన్నికల ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మరోసారి సత్తాచాటింది. అయితే.. ఇప్పుడు స్పీకర్‌ ఎన్నిక బీహార్‌ రాజకీయంలో కాక

అప్పుడు రాహుల్ గాంధీ పిక్నిక్ ఎంజాయ్ చేశారు..

Vasishta Reddy
బిహార్‌ ఎన్నికల్లో ఆర్జేడీ అద్భుతంగా రాణించింది. కానీ విజయం మాత్రం ఎన్డీఏకు దక్కింది. మహాకూటమికి 110 స్థానాలు వచ్చినప్పటికీ అధికారం రాలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారు

సీఎం అభ్యర్థి వాళ్లు అయితేనే బాగుండేది

Vasishta Reddy
ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ ను ఏకగ్రీవంగా

బిహార్‌ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్‌ కుమార్‌..

Vasishta Reddy
బిహార్‌ ముఖ్యమంత్రి పదవిని నితీశ్‌ కుమార్‌ మరోసారి చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు నితీశ్‌ కుమార్‌ ఆరు సార్లు సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర

నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన కాలినడకనే ప్రయాణం…

Vasishta Reddy
మాములుగా ఇప్పుడున్న సమాజంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే అతని జీవితం మారిపోతుంది.  డబ్బు, హోదా, పదవి అన్ని వాటంతట అవే వస్తుంటాయి.  అయితే, అయన నాలుగుసార్లు

బిహార్ ఫలితాలపై తేజస్వీ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు..

Vasishta Reddy
బిహార్‌ ఎన్నికల ఫలితాలపై మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే..

బీహార్ ఫలితాలపై సోనూసూద్ కామెంట్..

Vasishta Reddy
బీహార్ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ నటుడు సోనూసూద్ కామెంట్ చేసాడు. బీహార్ ప్రజలు మంచి కోసం ఎదురుచూస్తున్నారని..ఈ దేశ ప్రజలు ప్రభుత్వాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని పేర్కొన్నారు.

బీహార్ విజయం పై స్పందించిన మోడీ…

Vasishta Reddy
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపాయి బీహార్ ఎన్నికలు. వాటికి సంబంధించిన ఫలితాల కౌంటింగ్ నిన్న ముగిసింది. అందులో ఎంతో మహామహుల అంచనాలను తారుమారు చేస్తూ బీహార్‌లో ఎన్‌డీఏ

ఎన్డీఏకే పట్టం కట్టిన బీహార్ ప్రజలు…

Vasishta Reddy
ఎన్డీఏకే పట్టం కట్టారు బీహార్ ప్రజలు. మరోసారి సుశాసన్ బాబు నితీష్‌.. సీఎంగా ఎన్నిక కానున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌.. తన

బీహార్ : ఎన్డీయే వైపు మొగ్గు చూపించిన ప్రజలు…

Vasishta Reddy
బీహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది.  ఇప్పటికే ఎన్డీయే లీడింగ్ లో కొనసాగుతోంది.  తాజా సమాచారం ప్రకారం ఎన్డీయే 123 స్థానాల్లో మహాకూటమి 111 స్థానాల్లో, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.  అధికారం చేపట్టేందుకు