*టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు *చంద్రబాబును తిడితే చంపడానికైనా, చావడానికైనా సిద్ధం *చంద్రబాబు జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తాం.. *వందమందితో సూసైడ్ బ్యాచ్ను సిద్ధం
*కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం.. *సూర్యాపేట జిల్లాలో మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం.. *మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం *తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి
*స్వాగత కార్యక్రమంలో ధర్మాన అసహనం.. *కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి.. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్వాగత కార్యక్రమంలో కార్యకర్తపై చేయిచేసుకున్నారు..
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని న్యూమహారాజా లాడ్జిలో నిప్పంటించుకుని తల్లి, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామాయంపేటకు చెందిన గంగం పద్మ, సంతోష్లుగా గుర్తించారు.
సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం చోటుచేసుకుంది. సీపీఐ నారాయణ సతీమణి వసుమతి(65) గురువారం సాయంత్రం కన్నుమూశారు. వసుమతి దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ
సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయబోనని.. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధి చేస్తామని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక
*రెండు రైళ్లలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు ఫోన్ కాల్స్ *విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రైన్స్ను నిలిపేసి ముమ్మర తనిఖీలు *లోకమాన్యతిలక్, కోణార్క్ ఎక్స్ ప్రెస్ తనిఖీలు..
జనసేన చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం లో కొనసాగుతోంది. అనంతపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకత్వం నాపై వ్యక్తి