telugu navyamedia

ap

నారా లోకేశ్‌ అరెస్ట్‌

navyamedia
గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వచ్చిన సందర్భంగా గుంటూరులోని

కృష్ణా నదిలో చిక్కున్న 100 పైగా ఇసుక లారీలు

navyamedia
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో నదిలో ఇసుక కోసం వెళ్లిన 100కిపైగా లారీలు వరదలో

‘ప్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’ గా ఏపీ

navyamedia
హార్టికల్చర్, సెరికల్చర్‌, వ్యవసాయ అనుబంధశాఖలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ‘‘ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని

జగన్‌ని కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

navyamedia
ఏపీ సీఎం జగన్‌ని నీతి ఆయోగ్‌ బృందం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2020-21 రిపోర్టును సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్దికి

శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు

navyamedia
ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు త్వరలో విశాఖపట్నంలో అకాడమీ ప్రారంభిస్తానని, యువతను ప్రోత్సహించేందుకే తాను అకాడమీ ప్రారంభిస్తున్నానని చెప్పారు. చాలా మంది యువత సరైన ప్రోత్సాహం

ఏపీలో బాలీవుడ్‌ స్టార్‌ సందడి..

navyamedia
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌. తూర్పు గోదావరి జిల్లాకు వచ్చారు. విభిన్న సినిమాలు చేస్తూ.. బాలీవుడ్‌ లోనే కాకుండా సౌత్‌ లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం

navyamedia
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌గా నేడు వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు.. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో నిర్వహించిన కార్యక్రమంలో

‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ మూడో విడత రేపటి నుండి అమలు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రభుత్వం కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాల అమలు విషయం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు మూడవ

600వ రోజులకు చేరిన అమరావతి రైతుల ఉద్యమం

navyamedia
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ చేస్తున్న రైతుల ఉద్యమం 600 రోజులకు చేరుకుంది. ఈ సందర్బంగా అమరావతి జేఏసీ నేతలు న్యాయస్థానం టు దేవస్థానం భారీ

ఏపీలో నూతన విద్యా విధానానికి కెబినెట్‌ ఆమోదం

navyamedia
నాడు -నేడు కార్యక్రమం కింద ఏపీలోని పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైగా పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నామని

ఏపీ: పదో తరగతి పరీక్షలు విడుదల

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సరేష్ రిలీజ్‌ చేశారు. విద్యార్థులు http://www.bse.ap.gov.in/ వెబ్ సైట్లో ఫలితాలను

ఏపీ: ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులు సస్పెన్షన్‌

navyamedia
ఏపీలో ఆర్థికశాఖలో పనిచేస్తున్న​ ముగ్గురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇద్దరు ఆర్థికశాఖలో సెక్షన్‌ అధికారులు డి. శ్రీనుబాబు, కె. వరప్రసాద్‌ సహా అసిస్టెంట్ సెక్రటరీ