జమ్మూ: జమ్మూలోని తిరుపతి బాలాజీ ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. మజీన్లోని
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్గా నేడు వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు.. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో నిర్వహించిన కార్యక్రమంలో
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… సెప్టెంబర్ లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేశామన్న ఆయన.. తిరుమలలోని అనధికారిక దుకాణాలను
వైసీపీ లోక్సభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఒంగోలులో తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అధ్యక్షుడు వైఎస్ జగన్ మొండిచేయి చూపించారు. ఆ లోక్సభ స్థానంలో పార్టీ టికెట్ను